...

...

26, జులై 2015, ఆదివారం

రాయలసీమ కథారత్న పేటికలు

మొదటితరం రాయలసీమకథలు పుస్తకంపై చెన్నై ఆకాశవాణి బి స్టేషన్లో 25-07-2015 ఉదయం ప్రసారమైన తెలుగు కార్యక్రమంలో సమీక్ష వచ్చింది. సమీక్షించిన వారు ప్రముఖ కథారచయిత శ్రీవిరించిగారు! అదే సమీక్ష 20-07-2015 సోమవారం సూర్య దినపత్రిక అక్షరం పేజీలో ప్రచురింపబడింది. చదివి పుస్తకంపై శ్రీవిరించి గారి అభిప్రాయాన్ని తెలుసుకోండి.

కామెంట్‌లు లేవు: