...

...

13, నవంబర్ 2013, బుధవారం

మునిసురేష్ పిళ్లె కథ

డిగ్రీ పూర్తవుతున్న సమయంలో... తమ సొంత పత్రిక ‘ఆదర్శిని’లో రాసిన ‘ఆ రోజు’ కథ చదివి.. శ్రీ మధురాంతకం రాజారాం గారు... స్వయంగా .... ‘‘శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రచయితలు లేని లోటు నీ వల్ల తీరుతుందని అనుకుం’’టున్నానంటూ ఉత్తరం రాయడం అనేది... సురేష్ జీవితంలో తన కథలకు పొందిన అతి పెద్ద కితాబు.  


అలా కీ.శే.మధురాంతకం రాజారాం గారి మెప్పు పొందిన కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ ఆ రోజు... కథాజగత్‌లో చదివి ఆనందించండి.

కామెంట్‌లు లేవు: