...

...

10, జనవరి 2013, గురువారం

ప్రతిజ్ఞ!


I love my country and I am proud of its rich and varied heritage.

I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone, lies my happiness.

భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను.
నా దేశంపట్ల , నా ప్రజలపట్ల సేవనిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్.

నేషనల్ ప్లెడ్జ్‌ను వ్రాసింది మన తెలుగువాడైన పైడిమర్రి వెంకటసుబ్బారావు అని ఈరోజే తెలుసుకున్నాను!


కామెంట్‌లు లేవు: