...

...

18, మార్చి 2011, శుక్రవారం

పశ్చాత్తాపం

హోతా పద్మినీ దేవిగారి కథానిక పశ్చాత్తాపం కథాజగత్‌లో చదవండి.  మనిషి బతికి ఉండగా గుప్పెడు అన్నం పెట్టడానికి బాధపడే మనుషులు చనిపోయాక వేలకి వేలు ఖర్చుపెట్టి కర్మకాండ చెయ్యడాన్ని నిరసించే ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలపండి.


కామెంట్‌లు లేవు: