...

...

5, మార్చి 2011, శనివారం

కథాజగత్‌లో 150వ కథ!

వర్తమాన కథా కదంబం కథాజగత్‌లో శ్రీవిరించి గారి కథ పుడమి-పోడిమి కథను చదవండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 


త్వరలో కథాజగత్‌లో ఈ క్రింది కథలు ప్రకటించ బడతాయి.

1.హోతా పద్మినీదేవి - పశ్చాత్తాపం


2.సుంకోజు దేవేంద్రాచారి - వట్టి మనిషి


3.ఆదూరి వెంకట సీతారామ మూర్తి - గలగలా గోదారి


4.తులసి బాలకృష్ణ - పొగమంచు

అలాగే మేము నిర్వహిస్తున్న పోటీ కాని పోటీ లో పాల్గొనండి. చివరి తేదీ మార్చి 12, 2011. 




కామెంట్‌లు లేవు: