...

...

5, ఫిబ్రవరి 2011, శనివారం

రేగులపాటి కథలు!

భార్యా భర్తలు ఇరువురూ కథకులుగా పేరు తెచ్చుకున్న దృష్టాంతాలు మన తెలుగు కథాసాహిత్యంలో అరుదు. చాలా కొన్ని దంపతుల పేర్లు మాత్రమే మనకు గుర్తుకువస్తాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన రేగులపాటి కిషన్‌రావు, విజయలక్ష్మిగార్లు అలా కథారచయితలుగా పేరుగడించిన వారు. వారి కథలు సౌజన్యం, కీడు జరుగుతుందా? కథాజగత్‌లో చదవండి.

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

నాకు తెలిసిన మరొక రచయితల జంట - కె.కె.రఘునందన , కె.కె.భాగ్యశ్రీ రఘు నందనకి చాలా బహుమతులు వచ్చేయి.అన్ని పత్రికలకీ రాస్తూ ఉంటారు. వీరిది విజయనగరం.

కిషన్ రావు, విజలయ లక్ష్మి దంపతులకు నా అభినందనలు.